Tuesday 8 March 2011

శంకరాభరణం: సమస్యా పూరణం - 248 (ఆడువారిని తన్నుటే)


తే : నేత గాంధి టోపి ధరించి ప్రీతి తోడ 
ఓటు న ర్థించగా మెచ్చి ఓటు వేసి
ప్రాణ మిచ్చిన; ఓటరు బ్రతుకుతోడ
ఆడు వారిని తన్నుటే న్యాయ మగును !

01/06/2011

: మదిలో నీరూపమును నె
పదిలంగా దాచుకొందు పదికాలలకున్
తుదికంటూ వేచెద నె
ముధిమిన మధురాంమృతంను ముట్టుటగొరకున్.


ఆ: మూడు కనుల వేల్పు మురహరుండు మదిలో
నుండ, హరికి నైన నుండు మురము
రమ్ము, రమ్ముగొట్ట దుమ్ములేపుచునుండు
మురమురమ్ము ముందు మానవులకు.
( మురముర= కోపము)

17/06/2011
తే: వరుడు వనమందు గనిపించె మరుడు వలెను
మరులు గొలిపెడి మగువలు మురిసి బిలువ
మరుడు మురిపించె , యముడు కింకరుల జూపె
వాంఛ దీర వాపులు రాగ, వానిపైన |
( వాపులు = రోగములు)

18/06/2011
క : చింతలధికమై దిరుగగ
     చింతా మణి కంటె మంచి చెలువలు గలరే  ?
     చింతలు ధీర్చ నని దెలుప  
    చింతామణి ఇంటికెడలె నింతి నొదలి తాన్ !

     
   
క: ఉత్తర కుమారుడు బలికె 
    నుత్తరియములను బహుమతి నిచ్చెడ నీకున్
    నుత్తర ! పార్థుని దయతో 
    నుత్తరమున భాను బింబ ముదయంబాయెన్ 


No comments:

Post a Comment